IND vs AUS: చివరి మ్యాచ్కు ముందు భారత్కు షాక్
వన్డే వరల్డ్ కప్ ముందు భారత్-ఆస్ట్రేలియా జట్లు వన్డే సీరిస్ ఆడుతున్నాయి. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భారత్ ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్ను సొంతం చేసుకుంది. రేపు నామమాత్రపు మ్యాచ్ జరుగనుంది. కానీ మెగా టోర్నీకి ముందు జరుగుతున్న చివరి మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది.