Kohli : కోహ్లీ ఓపెనర్ గా, రోహిత్ మూడవ స్థానంలో ఆడాలి.. జడేజా!
టీ20 ప్రపంచకప్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు.అయితే రానున్న టీమిండియా ఆటగాళ్ల బ్యాటింగ్ స్థానాలపై కొందరు మాజీ క్రికెటర్ల తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ టీమిండియా ఆటగాడు అజయ్ జడేజా తన మనసులో మాట చెప్పాడు.
/rtv/media/media_files/XWTOU5KssAGoLnmDoSSL.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-03T134731.228-jpg.webp)