Dubai: భారత్, యూఏఈ జిందాబాద్.. దుబాయ్ లో మోడీ ప్రసంగం
భారత ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈ వేదికగా తెలుగు, తమిళం, మళయాళంలో మాట్లాడారు. 30 ఏళ్లలో యూఏఈలో పర్యటించిన తొలి ప్రధాని తానే అని చెప్పారు. ఇక్కడున్న భారతీయులను చూసి దేశం గర్విస్తోందని అన్నారు. యూఏఈ అభివృద్ధిలో భారతీయులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
/rtv/media/media_library/3416009f45eefef756e034edd4f7b9b3c4e3bdddfdaad6f7967c1e0548b7ced1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-13T210104.985-jpg.webp)