Breaking : తన ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ ప్రయత్నించిదంటూ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపనలు చేస్తున్నారు. బీజేపీ తన ఎమ్మెల్యేలు 21మందిని కొనడానికి చూస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. దీని కోసం ఒక్కొక్క ఎమ్మెల్యేకు 25 కోట్లు ఇస్తామని చెప్పారని కేజ్రీవాల్ అంటున్నారు.