Contaminated Water : కలుషిత నీరు తాగి అస్వస్థత.. ముగ్గురు మృతి..!
విజయవాడ - మొగల్రాజపురంలో కలుషిత నీరుతాగి వందమంది వరకూ అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరు మృతిచెందగా.. మరో 24 మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిపాలయ్యారు. దీంతో నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు వీఏంసీ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఇద్దరికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.