Good News: ప్రయాణికులకు గుడ్ న్యూస్
సిద్దిపేట ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి సిద్దిపేట జిల్లాలో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 3న సికింద్రాబాద్-సిద్దిపేట మధ్య రైలు సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయని రైల్వే శాఖ తెలిపింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/FotoJet-6-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/elon-jpg.webp)