Accident: విహారయాత్రలో విషాదం.. ఆరుగురు దుర్మరణం
తమిళనాడు సింగిలిపట్టు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహార యాత్రకు వెళ్లి తిరిగివస్తున్న ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు వేగంగా సిమెంట్ లారీని ఢీ కొట్టింది. ఆరుగురు అక్కడిక్కడే దుర్మరణం చేందారు. ఈ ప్రమాదానికి కారు డ్రైవర్ నిద్రమత్తు కారణమని పోలీసులు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-111.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-28T174549.499-jpg.webp)