Delhi Play Offs : 2024 ఐపీఎల్(IPL 2024) సీజన్ లో, ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్టను ప్లేఆఫ్స్ కు తీసుకువెళ్ళటానికి కెప్టెన్ రిషబ్ పంత్(Rishab Pant) చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ అతని అశలు ఇప్పుడు నీరు కారే పరిస్థితి నెలకొంది. రోడ్డు ప్రమాదంలో గాయపడి సుమారు ఏడాదిన్నర పాటు క్రికెట్ కు పంత్ దూరంగా ఉన్నాడు.పంత్ ఈ సీజన్ లో బ్యాట్ తోను,కెప్టెన్సీ లోను సత్తా చాటాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 14 మ్యాచ్ల్లో 7 గెలిచింది. మొదట సూపర్ ఫాంలో ఉన్నఆ జట్టు పలువురు ఆటగాళ్లు గాయాల కారణంగా..కొన్ని మ్యాచ్ లు చేతులారా చేజార్చుకుంది.
పూర్తిగా చదవండి..SRH : ఢిల్లీ ప్లే ఆఫ్ ఆశలు సన్ రైజర్స్ చేతిలో..
ఐపీఎల్ 2024 సీజన్ మరికొద్ది రోజుల్లో ముగియనుంది.ప్లే ఆఫ్ బెర్త్ ను ఇప్పటికే కేకేఆర్,రాజస్థాన్ ఖారారు చేసుకోగా..మిగిలిన రెండు ప్లేసుల కోసం 5 జట్లు పోటీ పడుతున్నాయి.అయితే ఇప్పుడు ఢిల్లీ జట్టు దృష్టంతా సన్ రైజర్స్ పైనే ఉంది.అది ఎందుకో ఇప్పుడు చూద్దాం.
Translate this News: