సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సుభాష్ పాలేకర్

ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణుడు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సహజ వ్యవసాయ విధానాలు, వాటిపై రైతులకు కల్పిస్తోన్న అవగాహన కార్యక్రమాల గురించి పాలేకర్ ను సీఎం వివరాలు తెలుసుకున్నారు.

New Update
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సుభాష్ పాలేకర్
Advertisment
Advertisment
తాజా కథనాలు