Chandraya-3 : బడికి వెళ్లి చదువుకోవాలన్న ఆ చిన్నారుల ఉత్సాహం…భయంకరమైన సర్పాలను సైతం లెక్కచేయడం లేదు. ప్రతిరోజూ థర్మాకోల్ షీట్ మీద నది దాటుతున్నారు. ప్రజక్తా కాలే. ఆమె వయస్సు 11ఏళ్లు. మహారాష్ట్రలోని అతిపెద్ద డ్యాములలో ఒకటైన జలాశయం మీదుగా ప్రతిరోజూ తన సహవిద్యార్థులు 15మందితో కలిసి పాఠశాలకు వెళ్తోంది. నదిని దాటాలంటే నాసిరకంగా తెప్పలపై వెళ్లాల్సిందే. నది మధ్యలో భయంకరమైన విషసర్పాలను సైతం దాటుకోవల్సిందే.
పూర్తిగా చదవండి..Chandraya-3 : ఓ వైపు చంద్రుడిపై ఆరాటం..మరోవైపు విషసర్పాలతో పోరాటం..!!
నేడు మనం టెక్నాలజీలో రాకెట్ కంటే వేగంతో దూసుకుపోతున్నాం. భారత్ చంద్రుడిపై అడుగులు వేసిందని...సంబురాలు చేసుకుంటున్నాం. కానీ మహారాష్ట్రలోని ఓ గ్రామంలోని పిల్లలు పాఠశాలకు వెళ్లాలంటే ప్రతిరోజూ నాసిరకం థర్మాకోల్ షీట్లపై, నీటిలో విషసర్పాలతో ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సిందే. చంద్రుడిని ముద్దాడమన్న సంతోషం ఓవైపు...విషసర్పాలతో చిన్నారులు పడుతున్న పాట్లు మరోవైపు. టెక్నాలజీలో మనం ఎంత స్పీడుగా దూసుకెళ్లినా...కూగ్రామాల పరిస్థితి ఎలా ఉందో చెప్పాడని ఛత్రపతి సంభాజీ నగర్ నుంచి 40కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం నిదర్శనం.
Translate this News: