New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/vzm-1.jpg)
AP: దేశవ్యాప్తంగా నేడు విద్యార్థి సంఘాలు పాఠశాలలు, కళాశాలలకు బంద్ కు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. నీట్ పరీక్షలపై సమగ్ర విచారణను జరపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపు నిచ్చాయి. ఈ క్రమంలో విజయనగరం జిల్లాలో విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు. నీట్ పరీక్షలపై సమగ్ర విచారణను జరపాలని డిమాండ్ చేశారు. అసమర్థంగా పరీక్షలు నిర్వహించిన NTAను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆందోళన చేపట్టారు.
తాజా కథనాలు
Follow Us