నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం నెలకొంది. పీయూసీ విద్యార్థిని దీపిక ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థిని వాష్ రూమ్ కెళ్లి చాలాసేపు తిరిగి రాకపోవడంతో తలుపులు పగులగొట్టి చూశారు భద్రతా సిబ్బంది. చున్నీతో బాత్రూమ్ లో ఉరివేసుకుని కనిపించింది.
పూర్తిగా చదవండి..ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్ సూసైడ్
Translate this News: