YS Rajasekhara Reddy: నెలకొరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా.. లేదంటే..!

కడప జిల్లా పులివెందులలోని కదిరి రింగ్ రోడ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నెలకొరిగింది. దీంతో, అధికారులు మరమ్మత్తులు చేస్తున్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల జరిగిందా లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అన్న విషయం తెలియాల్సి ఉంది.

New Update
YS Rajasekhara Reddy: నెలకొరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం..  కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా.. లేదంటే..!
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు