Minister Roja: ఏపీ మంత్రి రోజా తరచూ తిరుమల శ్రీవారిని దర్శంచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సారి శ్రీవారిని దర్శించుకొవడానికి వెళ్లిన మంత్రి రోజాకు రాజధాని సెగ తగిలింది. శ్రీవారిని దర్శనం అనంతరం బయటకు వచ్చారు మంత్రి రోజా. అదే సమయంలో శ్రీవారి సేవకులుగా అక్కడ ఉన్న కొందరు మహిళలు ఆమెను చుట్టుముట్టారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. మంత్రి రోజాను కూడా అమరావతికి జై కొట్టండి మేడం అంటూ కామెంట్స్ చేశారు. అయితే, మంత్రి రోజా మాత్రం నవ్వుతూ సైలెంట్ గా వెళ్లిపోయారు.
పూర్తిగా చదవండి..Roja: తిరుమలలో మంత్రి రోజాకి రాజధాని సెగ.. జై అమరావతి అంటూ నినాదాలు..!
తిరుమలలో మంత్రి రోజాకి రాజధాని సెగ తగిలింది. శ్రీవారిని దర్శించుకొని బయటకు వచ్చిన రోజాను శ్రీవారి సేవకులు చుట్టుముట్టారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. మంత్రి రోజాను కూడా అమరావతికి జై కొట్టండి మేడం అంటూ కామెంట్స్ చేశారు.
Translate this News: