శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు-VIDEO

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామి మల్లిఖార్జునస్వామి వారిని దర్శనం చేసుకుంటున్నారు. దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు.

New Update
శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు-VIDEO

Advertisment
తాజా కథనాలు