/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/bank-1.jpg)
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలోని టిడ్కో ఇళ్ల బాధితులు RTVతో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారుల వేధింపులు భరించలేకపోతున్నామన్నారు. పేరుకే సొంత ఇల్లు..కానీ, నెలకు రూ. 5 వేలు అద్దె కడుతున్నామని వాపోతున్నారు. 2023లో గృహ ప్రవేశం చేస్తే 2019 నుంచి రుణం చెల్లించాల్సి వస్తుందని తన బాధను చెప్పుకున్నారు. కూటమి ప్రభుత్వం తమ సమస్యలు తీర్చాలని టిడ్కో ఇళ్ల బాధితులు వేడుకుంటున్నారు.