/rtv/media/media_files/2025/03/24/a2pTuIXcSEPX8vP8Esu7.jpg)
వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు మిచెల్ మార్ష్ వరుస ఫోర్లు, సిక్సర్లతో వీరవిహారం చేస్తున్నాడు. ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. వచ్చిన బంతిని వచ్చినట్టే బౌండరీకి బాదుతున్నాడు. దీంతో ఏకంగా21 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు మార్ష్ . ఇందులో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సులున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 8 ఓవర్లకు గానూ 98 పరుగులు చేసింది. క్రీజులో మిచెల్ మార్ష్ (51), నికోలస్ పూరన్ (31) పరుగులతో ఉన్నారు. కాగా లక్నో జట్టు మిచెల్ మార్ష్ ను ఐపీఎల్ 2025వేలంలో రూ. 3.40 కోట్లకు కొనుగోలు చేసింది.
#DCvLSG #DCvsLSG #IPL2025
— TOI Sports (@toisports) March 24, 2025
Mitchell Marsh slams a 21-ball half-century vs Delhi Capitals
FOLLOW LIVE: https://t.co/3sjZNJTjL7 pic.twitter.com/8VfrXc8eHP