BIG BREAKING :బాక్సింగ్ లో భారత్ కు మరో గోల్డ్ మెడల్

లివర్‌పూల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్  కు మరో బంగారు పతకం దక్కింది. 48 కిలోల విభాగం ఫైనల్ లో మినాక్షి హుడా విజేతగా నిలిచారు. కజకిస్తాన్‌కు చెందిన నజీమ్ కైజైబేను 4-1 తేడాతో ఓడించారు.

New Update
meenakshi

లివర్‌పూల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్  కు మరో బంగారు పతకం దక్కింది. 48 కిలోల విభాగం ఫైనల్ లో మినాక్షి హుడా విజేతగా నిలిచారు. కజకిస్తాన్‌కు చెందిన నజీమ్ కైజైబేను 4-1 తేడాతో ఓడించారు.  కాగా బాక్సింగ్  విభాగంలో భారత్ తరుపున జైస్మిన్ లంబోరియా ఇప్పటికే స్వర్ణం గెలుచుకుంది. పోలాండ్‌కు చెందిన స్జెర్మెటా జూలియాను 4-1 తేడాతో ఓడించి తన విభాగంలో బంగారు పతకాన్ని సాధించింది.

Advertisment
తాజా కథనాలు