దిల్లీలోని సివిల్ లైన్స్లోని రాజ్పూర్ రోడ్లోని ఫతే చంద్ కచోరీ దుకాణం లోకి మెర్సిడెస్ కారు వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలైయాయి. ఘటన అనంతరం డ్రైవర్ అక్కడి నుంచి పరారైయాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక తిరత్ రామ్ ఆసుపత్రిలో తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పూర్తిగా చదవండి..Delhi: దిల్లీ లో భీభత్సం సృష్టించిన ఓ కారు..వీడియో వైరల్!
దిల్లీ లో ఓ కారు భీభత్సం సృష్టించింది. స్థానిక ఓ దుకాణంలోకి అతివేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదం గత నెల 31న జరగగా ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
Translate this News: