గంజాయి మత్తులో అత్యాచారం.. నిందితుల అరెస్ట్

చీరాల మండలం ఈపూరుపాలెంలో జరిగిన హత్యాచార ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ జిందాల్ తెలిపారు. గంజాయి మత్తులో ఈపూరుపాలెంకు చెందిన దేవరకొండ విజయ్, దేవరకొండ శ్రీకాంత్, కారంకి మహేష్ శుక్రవారం తెల్లవారుజామున బహిర్భూమికి వచ్చిన బాధితురాలిపై అత్యాచారం చేసి హత్య చేశారన్నారు.

New Update
గంజాయి మత్తులో అత్యాచారం.. నిందితుల అరెస్ట్
Advertisment
తాజా కథనాలు