New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/somireddy-1.jpg)
Somireddy : టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. మైనింగ్ సెక్టార్ లో అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరికీ శిక్ష తప్పదన్నారు. జగన్ పాలనపై విరక్తి చెందిన ప్రజలు ఎన్నికల్లో టీడీపీని గెలిపించారన్నారు. ఈ క్రమంలోనే తనకు మంత్రి పదవిపై ఏ మాత్రం ఆలోచన లేదని.. చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటానని అన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
సంబంధిత కథనాలు
Advertisment
Advertisment
తాజా కథనాలు