కానిస్టేబుల్ అభ్యర్థులు మళ్లీ రోడ్డెక్కారు. జీవో 46 ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేయాలని ట్యాంక్ బండ్ పై ఆందోళనకు దిగారు. అంబేద్కర్ విగ్రహం ముందు నినాదాలు చేశారు. కొందరు కానిస్టేబుల్ అభ్యర్థులు జీవో 46 పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఫలితాలు వచ్చే సమయంలో కొంత మంది అభ్యర్థులు ఉద్యోగాలు రాకుండా కుట్రలు చేస్తున్నారని ఆందోళనకు దిగిన కానిస్టేబుల్ అభ్యర్థులు ఆరోపించారు.
పూర్తిగా చదవండి..జీవో 46 ప్రకారమే ఉద్యోగాలని కొందరు.. జీవోనే రద్దు చేయాలని మరి కొందరి ఆందోళన..ప్రభుత్వం ఏం చేయబోతోంది!
కానిస్టేబుల్ అభ్యర్థులు మళ్లీ రోడ్డెక్కారు. జీవో 46 ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేయాలని ట్యాంక్ బండ్ పై ఆందోళనకు దిగారు. జీవో పై అవగాహన లేని వాళ్ళు దాన్ని రద్దు చేయాలని ప్రచారం చేస్తున్నారని.. ప్రభుత్వం వెంటనే కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఇక ఇలా ఉంటే మరి కొందరు జీవోనే రద్దు చేయాలని నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.
Translate this News: