తింటున్నారు కదా ఏది పడితే అది పెట్టడం..కూరలు ఎలా పడితే అలా వండడం..పప్పుల్లో, సాంబారుల్లో కప్పలు పడినా..బల్లులు పడినా.. ఆఖరికి పాములు పడినా కనపడడంలేదా? మేడ్చల్ జిల్లా(Medchal) మల్కాజిగిరి ఈసీఐఎల్(ECIL) కంపెనీ క్యాంటీన్ నిర్వాకం బయటపడింది. తినే పప్పు(dal)లో పాము(snake) పిల్ల కనిపించడం కలకలం రేపింది. ఆ పప్పు తిన్న చాలామంది అస్వస్థతకు గురయ్యారని సమాచారం. తమ ఆరోగ్యం పట్ల కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Snake in food: పప్పులో పాము..ఈసీఐఎల్ కంపెనీ క్యాంటీన్ నిర్లక్ష్యంతో 150మందికి అస్వస్థత!
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ఈసీఐఎల్(ECIL) కంపెనీ క్యాంటీన్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. తినే పప్పులో పాము పిల్ల కనిపించడం కలకలం రేపింది. ఆ పప్పు తిన్న చాలామంది అస్వస్థతకు గురయ్యారని సమాచారం.
Translate this News: