New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Sircilla-.jpg)
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ PS పరిధిలో 14.59 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ఈ గంజాయిని ఒడిశా నుంచి సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించి నిందితుడిని అరెస్ట్ చేశారు. గంజాయి, డ్రగ్స్ సరఫరా, వాడకం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.