సింగపూర్లో సుమారు 20 ఏండ్ల తర్వాత తొలిసారిగా ఓ మహిళకు ఉరిశిక్ష విధించ బోతున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో సారిదేవి(45)ను ఈ నెల 28న ఉరి తీయనున్నారు. ఆమెతో పాటు ఇదే కేసులో మరో వ్యక్తి(56)ను ఈ నెల 26న చాంగీ జైలులో ఉరి తీయబోతున్నట్టు అధికారులు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..సింగపూర్ లో 20 ఏండ్ల తర్వాత తొలిసారి మహిళకు ఉరి…!
సింగపూర్లో సుమారు 20 ఏండ్ల తర్వాత తొలిసారిగా ఓ మహిళకు ఉరిశిక్ష విధించ బోతున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో సారిదేవి(45)ను ఈ నెల 28న ఉరి తీయనున్నారు. ఆమెతో పాటు ఇదే కేసులో మరో వ్యక్తి(56)ను ఈ నెల 26న చాంగీ జైలులో ఉరి తీయబోతున్నట్టు అధికారులు వెల్లడించారు.
Translate this News: