Kuppam YCP: కుప్పంలో వైసీపీకి షాక్.. టీడీపీలో భారీగా చేరికలు

AP: కుప్పంలో వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. టీడీపీలో వైసీపీ కౌన్సిలర్లు చేరారు. చంద్రబాబు సమక్షంలో ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీలు కండువా కప్పుకున్నారు. త్వరలో టీడీపీ గూటికి మరికొంత మంది వైసీపీ నేతలు చేరనున్నట్లు సమాచారం.

New Update
YS Jagan : గెలుపే లక్ష్యం.. ఆ నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమించిన జగన్!

Kuppam YCP: కుప్పంలో వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. టీడీపీలో వైసీపీ కౌన్సిలర్లు చేరారు. చంద్రబాబు సమక్షంలో ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీలు కండువా కప్పుకున్నారు. త్వరలో టీడీపీ గూటికి మరికొంత మంది వైసీపీ నేతలు చేరనున్నట్లు సమాచారం. కుప్పం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని చేరిన నేతలు చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు