ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ పై సస్పెన్షన్ వేటు పడింది. రాజ్యసభ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్టు రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్ ఖర్ ప్రకటించారు. మణిపూర్ హింసాకాండపై ఈ రోజు కూడా సభలో రసాభాస చోటు చేసుకుంది. ఆ సమయంలో వెల్ లోకి దూసుకు వెళ్లి రభస చేశారు. దీంతో చైర్మన్ జగదీప్ ధన్ ఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..రాజ్య సభలో ఆప్ ఎంపీపై సస్పెన్షన్ వేటు…!
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ పై సస్పెన్షన్ వేటు పడింది. రాజ్యసభ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్టు రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్ ఖర్ ప్రకటించారు.
Translate this News: