మొబైల్స్ సేల్లో శాంసంగ్ దూసుకుపోతోంది. దేశంలో గత సంవత్సరం గెలాక్సీ ఎస్21 FE స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేయగా..తాజాగా అదే మొబైల్ని కొత్త చిప్సెట్తో అప్డేట్ చేసింది . కొత్త గెలాక్సీ ఎస్21 FE మోడల్లో రెండేళ్ల నాటి స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ ఉంది. దేశంలో దీని ధర రూ.49,999 . 8GB RAM, 256GB స్టోరేజ్తో ఒకే ఒక వేరియంట్ అందుబాటులో ఉంది .నేవీ, ఆలివ్, గ్రాఫైట్, లావెండర్, వైట్ ఈ ఐదు కలర్స్తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ శాంసంగ్ షాప్ ఆన్లైన్ స్టోర్లో కూడా అందుబాటులో ఉంది. మీరు హెచ్డీఎఫ్సీ ఈఏంఐ(HDFC EMI) లేదా క్రెడిట్ కార్డ్తో రూ.5,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు .
పూర్తిగా చదవండి..New Mobile: గేమింగ్ కిర్రాక్..శాంసంగ్ నుంచి అదిరే ఫోన్ లాంచ్.. ఓ లుక్కేయాల్సిందే..!
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ శాంసంగ్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ని రీలాంచ్ చేసింది. గెలాక్సీ ఎస్21 FE స్మార్ట్ఫోన్ను కొత్త చిప్సెట్తో అప్డేట్ చేసింది. రూ. 49,999 ప్రైజ్ ట్యాగ్తో, స్నాప్డ్రాగన్ 888 చిప్సెట్తో కూడిన గెలాక్సీ S21 FE నేరుగా కొత్తగా రిలీజైన OPPO రెనో 10 సిరీస్తో పోటీపడుతుంది .
Translate this News: