Sachin Tendulkar Statue Wankhede: ముంబయి వాంఖెడే స్టేడియంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని వాంఖడే స్టేడియంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బుధవారం ఆవిష్కరించారు. దీనిపై సచిన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
పూర్తిగా చదవండి..Sachin: ఈ ఫొటోకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది..సచిన్ ఎమోషనల్ పోస్ట్..!
ముంబయి వాంఖెడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ విగ్రహావిష్కరణ జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన తన సోషల్ మీడియాలో స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. చిన్ననాటి ఫొటోను పంచుకుని వాంఖెడేతో తన అనుబంధాన్ని వివరించారు.
Translate this News: