ఆర్టీసీ బిల్లు రగడ పై కేసీఆర్ సర్కార్ గవర్నర్ కోరిన వివరణను రాతపూర్వకంగా క్లుప్తంగా పంపింది. అయితే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినప్పటికీ.. ఆర్టీసీ కార్పొరేషన్ మాత్రం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది సర్కార్. కాగా, గవర్నర్ ఈ బిల్లుకు సంబంధించిన లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన వివరణలో ఈ విషయాన్ని వెల్లడించింది.
పూర్తిగా చదవండి..ఆర్టీసీ కార్పొరేషన్ అలాగే..ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వంలోకి..క్లారిటీ ఇచ్చిన కేసీఆర్ సర్కార్!!
ఆర్టీసీ బిల్లు రగడ పై కేసీఆర్ సర్కార్ గవర్నర్ కోరిన వివరణను రాతపూర్వకంగా క్లుప్తంగా పంపింది. అయితే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినప్పటికీ.. ఆర్టీసీ కార్పొరేషన్ మాత్రం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది సర్కార్. ఇక గైడ్ లైన్స్ ప్రకారమే కార్మిక చట్టాలు వర్తింపచేస్తామని.. జీతభత్యాల విషయంలో అన్నీ నిబంధనలు ఫాలో అవుతామని బదులిచ్చింది. మరి ఇప్పుడైనా.. గవర్నర్ సంతృప్తి చెంది..టీఎస్ఆర్టీసీ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..!!
Translate this News: