Kadapa: ఆర్టీసీ కండక్టర్, వార్డు వాలంటీర్ పై ఈసీ వేటు..!

కడప జిల్లా మైదుకూరులో వైసీపీ తరఫున ప్రచారం చేసిన ఆర్టీసీ కండక్టర్, వార్డు వాలంటీర్ ను అధికారులు సస్పెండ్ చేశారు. టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ఇద్దరిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నారు.

New Update
Kadapa: ఆర్టీసీ కండక్టర్, వార్డు వాలంటీర్ పై ఈసీ వేటు..!
Advertisment
తాజా కథనాలు