Kadapa: ఆర్టీసీ కండక్టర్, వార్డు వాలంటీర్ పై ఈసీ వేటు..! కడప జిల్లా మైదుకూరులో వైసీపీ తరఫున ప్రచారం చేసిన ఆర్టీసీ కండక్టర్, వార్డు వాలంటీర్ ను అధికారులు సస్పెండ్ చేశారు. టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ఇద్దరిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నారు. By Jyoshna Sappogula 02 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి #kadapa-district మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి