ఉత్తర్ ప్రదేశ్ (UP) రాజధాని లఖ్నవూ(Lucknow) లో ఘోరం జరిగింది. ఆలంబాగ్ లో ఓల్డ్ రైల్వే కాలనీ (Railway colony)లో ఇంటి కప్పు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
పూర్తిగా చదవండి..UP crime: ఇంటి పై కప్పు కూలి ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి..వారిలో చిన్నారులు!
ఉత్తర్ ప్రదేశ్ (UP) రాజధాని లఖ్నవూ(Lucknow) లో ఘోరం జరిగింది. ఆలంబాగ్ లో ఓల్డ్ రైల్వే కాలనీ (Railway colony)లో ఇంటి కప్పు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయారు.
Translate this News: