ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాల బస్సు, కారు (TUV) ఢీకొన్న ప్రమాదంలో 6 మంది మరణించారు. ఈ విషయాన్ని రూరల్ జోన్ డీసీపీ ధ్రువీకరించారు. NH 9లో లాల్కువాన్ నుండి ఢిల్లీకి వెళ్తున్న లేన్లోఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, డీఎంఈ బృందం సహాయక చర్యలు చేపట్టారు. ఈ సంఘటన క్రాసింగ్ రిపబ్లిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాహుల్ విహార్ ముందు జరిగింది.
పూర్తిగా చదవండి..ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్వేపై ఘోర రోడ్డు ప్రమాదం..స్కూల్ బస్సు, కారు ఢీకొని ఆరుగురు మృతి..!!
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలతోపాటు ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మరణించారు. విజయ్ నగర్, టిగ్రీ ఎక్స్ప్రెస్వేపై స్కూల్ బస్సు, కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Translate this News: