పశ్చిమకెన్యాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు అదుపుతప్పి పాదాచారులు, ఇతర వాహనాలపైకి దూసుకెళ్లడంతో 48మంది మరణించారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. టీవీల్లో ప్రసారం అవుతున్న వీడియోల్లో క్రాష్ జరిగిన ప్రదేశంలో భయానకు ద్రుష్యాలు కనిపించాయి. మినీబస్సుల శిథిలాలు, బోల్తాపడిన ట్రక్కు కింద కొంతమంది చిక్కుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
పూర్తిగా చదవండి..ఘోర రోడ్డు ప్రమాదం, 48 మంది మృతి..!!
ఆఫ్రికాలోని కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఓ ట్రక్కు అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనీసం 48 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. అందులో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. రద్దీగా ఉండే జంక్షన్ లో ట్రక్కు అదుపుతప్పి ఇతర వాహనాలు,పాదాచారులపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
Translate this News: