Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి.!

కడప జిల్లా ఎర్రగుంట్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను తమిళనాడుకు చెందిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో రాణివనుంకు చెందిన దిల్ షాద్ (50) అక్కడికక్కడే మృతి చెందారు. కొడుకు ఫరూక్ తో కలిసి కడపకు వెళ్ళుతుండగా ఈ దారుణం జరిగింది.

New Update
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Advertisment
Advertisment
తాజా కథనాలు