YS Sharmila: షర్మిలపై కాంగ్రెస్ నేతల తిరుగుబాటు.. ఢిల్లీలో తేల్చుకుంటామంటున్న సీనియర్లు..! వైఎస్ షర్మిలపై ఏపీ కాంగ్రెస్ నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. షర్మిల అరాచకాలు పెరిగిపోయాయని సుంకర పద్మశ్రీ ఆరోపిస్తున్నారు. నచ్చిన వాళ్లకు టికెట్లు ఇచ్చారని.. అభ్యర్థుల దగ్గర డబ్బులు వసూలు చేశారని పేర్కొన్నారు. షర్మిల వ్యవహారంపై ఢిల్లీలో తేల్చుకుంటామన్నారు. By Jyoshna Sappogula 06 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి YS Sharmila: ఏపీసీసీచీఫ్ వైఎస్ షర్మిలపై కాంగ్రెస్ నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు సమావేశం అయ్యారు. షర్మిల అరాచకాలు పెరిగిపోయాయని కాంగ్రెస్ సీనియర్ నేత సుంకర పద్మశ్రీ ఆరోపిస్తున్నారు. నచ్చిన వాళ్లకు టికెట్లు ఇచ్చారని.. అభ్యర్థుల దగ్గర డబ్బులు వసూలు చేశారని పేర్కొన్నారు. Also Read: మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన ట్వీట్.. ఏమన్నారంటే? షర్మిల వల్లే ఓట్ శాతం తగ్గిందని సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఒక్క సీనియర్ మాట్లాడే పరిస్థితి లేదని.. షర్మిల వ్యవహారంపై ఢిల్లీలో తేల్చుకుంటామని అన్నారు సుంకర పద్మశ్రీ. #ys-sharmila మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి