పాలమూరు జిల్లా సీఎం కేసీఆర్ చేతిలో మోస పోయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏ దందా చూసినా బీఆర్ఎస్ నేతలే వున్నారని ఆరోపించారు. పాలమూరు జిల్లాను అద్దంలా మారుస్తానని ఇచ్చిన హామీని కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. తొమ్మిదేండ్లయినా జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదని తీవ్రంగా మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..పాలమూరు జిల్లా కేసీఆర్ చేతిలో మోస పోయింది…!
పాలమూరు జిల్లా సీఎం కేసీఆర్ చేతిలో మోస పోయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏ దందా చూసినా బీఆర్ఎస్ నేతలే వున్నారని ఆరోపించారు. పాలమూరు జిల్లాను అద్దంలా మారుస్తానని ఇచ్చిన హామీని కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. తొమ్మిదేండ్లయినా జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదని తీవ్రంగా మండిపడ్డారు.
Translate this News: