New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/ycp-1-1.jpg)
Kurnool: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. నంద్యాల మండలం రాయమల్పూరం సచివాలయం శిలాఫలకంను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై గ్రామ వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఘటనపై పోలీసులకు పిర్యాదు చేశారు.
తాజా కథనాలు