మహారాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక తర్వాత..శరద్ పవార్ కు అజిత్ పవార్ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్సీపీ అధ్యక్షుడిగా ఉన్న శరద్ పవార్ ను అజిత్ పవార్ తొలగించేశారు. ఇక నుంచి తానే ఎన్సీపీకి జాతీయ అధ్యక్షుడినని ప్రకటించుకున్నారు. ఎన్సీపీ చీఫ్ తానే ఎన్నికైనట్లు ఈసీకి తెలిపారు. ఎన్సీపీ తిరుగుబాటు వర్గం శరద్ పవార్ ను ఆయన స్థాపించి నడిపిస్తున్న పార్టీ నుంచి తొలగించింది. పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై హక్కులు కోరుతూ ఈసీకి రాసిన లేఖలో ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు రెబల్ వర్గం తెలిపింది. సంఖ్యాబలాన్ని ఎన్నికల గుర్తును కూడా విస్మరించడానికి ఇష్టపడతానని శరద్ పవార్ తెలిపారు. అదేసమయంలో ఎన్నికల గుర్తును కోల్పోబోమని స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..శరద్ పవార్ కు గట్టిఎదురుదెబ్బ…ఎన్సీపీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తొలగింపు..!!
ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కు గట్టిఎదురుదెబ్బ తగిలింది. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న శరద్ పవార్ ను అజిత్ పవార్ తొలగించారు. ఇక నుంచి ఎన్సీపీకి తానే జాతీయ అధ్యక్షుడినన ప్రటించారు అజిత్ పవార్. తానే ఎన్సీపీ చీఫ్ గా ఎన్నికైనట్లు ఈసీకి తెలిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Translate this News: