ప్రపంచవ్యాప్తంగా టాప్ 2000 పబ్లిక్ కంపెనీల జాబితాను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసింది. గత ఏడాదితో పోలిస్తే ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 8 స్థానాలు ఎదిగి 45వ ర్యాంకులో నిలిచింది. భారత్కు చెందిన మరే కంపెనీ ఇంత ఉన్నత ర్యాంకును సాధించలేదు. అమ్మకాలు, లాభాలు, ఆస్తులు, మార్కెట్ విలువ వంటి నాలుగు ప్రమాణాల ఆధారంగా ఫోర్బ్ ప్రపంచంలోని అత్యున్నత కంపెనీల గ్లోబల్ 2000 ర్యాంకులను నిర్ణయిస్తుంది.
పూర్తిగా చదవండి..ఫోర్బ్స్ గ్లోబల్ టాప్ 2వేల కంపెనీల జాబితాలో…రిలయన్స్కు చోటు….
Translate this News: