Reliance Bonds: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ నిధులను సమకూర్చుకోవడానికి ప్రత్యేక పథకం వేసింది. దాదాపు 15 వేల కోట్ల రూపాయలను లోకల్ కరెన్సీ బండ్ల ద్వారా సేకరించాలని ప్లాన్ చేస్తోంది. ఈ ప్రణాళిక కనుక పూర్తి అయితే, ఇది కంపెనీకి దేశంలో అతి పెద్ద బాండ్ల విక్రయం అవుతుంది. ఈ విషయాన్ని బ్లూమ్ బర్గ్ తన రిపోర్ట్ లో పేర్కొంది. 2020 తర్వాత దేశీయ బాండ్ మార్కెట్లో రిలయన్స్ గ్రూప్(Reliance Group) బాండ్ల విక్రయాలు చేయడం ఇదే తొలిసారి.
పూర్తిగా చదవండి..Reliance Bonds: లోకల్ కరెన్సీ బాండ్స్ ద్వారా ఫండ్స్ కోసం రిలయన్స్ ప్రయత్నాలు.. భారీ ప్లానే..
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫండ్స్ కోసం లోకల్ కరెన్సీ బాండ్స్ తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఈ బాండ్స్ ద్వారా దాదాపు 15 వేల కోట్ల రూపాయలు సమీకరించాలని రిలయన్స్ భావిస్తోంది.
Translate this News: