Kadapa: ఎర్రచందనం అక్రమ రవాణా తరలింపుపై అధికారులు హైఅలర్ట్ అయ్యారు. చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. తాజాగా, కడప జిల్లా బి.మఠం మండలం బసాపురం టోల్ ప్లాజా వద్ద ఫారెస్ట్ అధికారుల తనిఖీలు చేపట్టారు. కారులో తరలిస్తున్న 4 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.
పూర్తిగా చదవండి..AP: కానిస్టేబుల్ కనుసన్నల్లో ఎర్రచందనం అక్రమ రవాణా..!
కడప జిల్లా బసాపురం టోల్ ప్లాజా వద్ద ఫారెస్ట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కారులో తరలిస్తున్న 4 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకొని కారును సీజ్ చేశారు. అయితే, ఎర్రచందనం తరలింపులో ఓ కానిస్టేబుల్ పాత్రపై పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Translate this News: