మణిపూర్లో పరిస్థితులపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా వుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రకటించారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఎందుకు సహకరించడం లేదో తెలపాలని ఆయన ప్రశ్నించారు. మణిపూర్ పరిస్థితులపై లోక్ సభలో చర్చకు సహకరించాలని ప్రతిపక్షాలను అమిత్ షా కోరారు.
పూర్తిగా చదవండి..ఆ అంశంపై చర్చకు సిద్ధం… ప్రకటించిన అమిత్ షా….!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన రోజు నుంచే మణిపూర్ అల్లర్లపై ఉభయ సభలో రచ్చ జరిగింది. అల్లర్ల ఘటనలపై సభలో చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే చర్చకు తాము రెడీగా వున్నామని ఇటీవల రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా సభలో ప్రకటించారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం సభలో ఆందోళనకు దిగుతున్నాయి.
Translate this News: