Secunderabad: తల్లిదండ్రులు మందలించారని బాలిక ఇంటి నుంచి పారిపోయింది. చివరికి ర్యాపిడో డ్రైవర్ వలలో చిక్కి జీవితాన్ని నాశనం చేసుకుంది. అసలేం జరిగిందంటే.. సికింద్రాబాద్లో 16 ఏళ్ల బాలికను ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతుందని తన తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్థాపం చెందిన బాలిక ఇంటి నుంచి పారిపోయింది.
పూర్తిగా చదవండి..Crime News: తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి పారిపోయిన బాలిక.. చివరికి దారుణం..!
సికింద్రాబాద్లో 16 ఏళ్ల బాలిక ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతుందని తల్లిదండ్రులు మందలిస్తే ఇంటి నుంచి పారిపోయింది. అప్పుడే పరిచయమైన ర్యాపిడో డ్రైవర్ సందీప్ రెడ్డి(28) బాలికను కాచిగూడలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేసి పారిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Translate this News: