Crime News: తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి పారిపోయిన బాలిక.. చివరికి దారుణం..!

సికింద్రాబాద్‌లో 16 ఏళ్ల బాలిక ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడుతుందని తల్లిదండ్రులు మందలిస్తే ఇంటి నుంచి పారిపోయింది. అప్పుడే పరిచయమైన ర్యాపిడో డ్రైవర్ సందీప్ రెడ్డి(28) బాలికను కాచిగూడలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేసి పారిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

New Update
Ap Crime: ఇంటర్ విద్యార్థిని పై యువకుడు అత్యాచారం!

Secunderabad: తల్లిదండ్రులు మందలించారని బాలిక ఇంటి నుంచి పారిపోయింది. చివరికి ర్యాపిడో డ్రైవర్ వలలో చిక్కి జీవితాన్ని నాశనం చేసుకుంది. అసలేం జరిగిందంటే.. సికింద్రాబాద్‌లో 16 ఏళ్ల బాలికను ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడుతుందని తన తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్థాపం చెందిన బాలిక ఇంటి నుంచి పారిపోయింది.

Also Read: ఏసీ బోగీలో సూట్ కేసులు కొరికేసిన ఎలుకలు.. బాధితుడు ఏం చేశాడంటే..?

అయితే, అప్పుడే పరిచయమైన ర్యాపిడో డ్రైవర్ సందీప్ రెడ్డి(28) దారుణానికి పాల్పడ్డాడు. బాలికకు మాయమాటలు చెప్పి కాచిగూడలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేసి పారిపోయాడు. ఘటనపై ఫిర్యాదు తీసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు