TS: ఘోర ప్రమాదం.. లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..! రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కొత్తూరు వై-జంక్షన్లో యూ-టర్న్ తీసుకుంటూ డీసీఎంతో పాటు కాటన్ లోడ్తో వెళ్తున్న లారీని పైపుల లోడ్ లారీ ఢీ కొట్టింది. దీంతో పక్కనే స్కూటీపై వెళ్తున్న అంజయ్య అనే వ్యక్తిపై లారీ పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. By Jyoshna Sappogula 13 Jul 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Rangareddy District: లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలి అయింది. ఈ విషాదకరమైన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కొత్తూరు వై-జంక్షన్లో యూ-టర్న్ తీసుకుంటూ డీసీఎంతో పాటు..కాటన్ లోడ్తో వెళ్తున్న లారీని పైపుల లోడ్ లారీ ఢీ కొట్టింది. దీంతో పక్కనే స్కూటీపై వెళ్తున్న వారిపై కాటన్ లోడ్ లారీ పడింది. స్కూటీపై ఉన్న అంజయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. #rangareddy-district మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి