రామోజీరావు స్వగ్రామంలో విషాద ఛాయలు

రామోజీరావు మృతితో పామర్రు నియోజకవర్గంలోని ఆయన స్వగ్రామం పెద్దపారుపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణ వార్తతో గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. రామోజీరావు తన స్వగ్రామం పెదపారుపూడిని దత్తత తీసుకొని రూ.20 కోట్ల సొంత నిధులతో అభివృద్ధి చేశారు.

New Update
రామోజీరావు స్వగ్రామంలో విషాద ఛాయలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు