అయోధ్య రామాలయ నిర్మాణ పనులు చకా చకా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి నాటికి భక్తులకు అయోధ్య రామయ్య దర్శన భాగ్యం కలిగేలా చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఇప్పటి నుంచే ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు .దీంతో ఐదు నెలల ముందుగానే అయోధ్యలో హోటల్స్ ధరలు భారీగా పెరిగి పోయాయి.
పూర్తిగా చదవండి..జనవరిలో ఆయోధ్య రామయ్య దర్శనం… ఐదు నెలల ముందే పెరిగిన హోటల్ ధరలు….!
అయోధ్య రామాలయ నిర్మాణ పనులు చకా చకా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి నాటికి భక్తులకు అయోధ్య రామయ్య దర్శన భాగ్యం కలిగేలా చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఇప్పటి నుంచే ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు .దీంతో ఐదు నెలల ముందుగానే అయోధ్యలో హోటల్స్ ధరలు భారీగా పెరిగి పోయాయి.
Translate this News: