కాంగ్రెస్ అగ్రనేత, మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో ఏపీ కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ..రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోవడం బాధాకరంగా ఉందన్నారు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని..దీనికి తమ పార్టీ కూడా కట్టుబడి ఉందని చెప్పారు. త్వరలో రాజధాని ప్రాంతంలో ప్రియాంకగాంధీ పర్యటిస్తారని చెప్పారు రాహుల్ గాంధీ. ఆదివారం ఖమ్మం జిల్లాలో నిర్వహించిన జన గర్జన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
పూర్తిగా చదవండి..ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ..!!
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆదివారం తెలంగాణలోని ఖమ్మంలో జరిగిన జనగర్జన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. అమరావతి రాజధానిగా ఉండేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఆదివారం రాత్రి గన్నవరం ఎయిర్ పోర్టులో ఏపీ కాంగ్రెస్ నేతలతో ముచ్చటించిన సందర్భంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Translate this News: