Kakinada : కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో కొండచిలువ (Python) మృతి చెందింది. ఏలేశ్వరం పరిధిలోని ప్రధాన రహదారి దాటుతుండగా కొండచిలువపై నుంచి వాహనం దూసుకెళ్లింది. వెంటనే సమాచారం అందుకున్న అటవీ శాఖ (Forest Department) సిబ్బంది కొండచిలువను ప్రత్తిపాడు పశువుల ఆసుపత్రికి తరలించారు.
పూర్తిగా చదవండి..AP : కొండచిలువపై దూసుకెళ్లిన వాహనం.. చివరికి ఏం అయిందంటే?
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో గాయపడిన కొండచిలువ మృతి చెందింది. కొండచిలువపై వాహనం దూసుకువెళ్లగా సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది దానిని ప్రత్తిపాడు పశువుల ఆసుపత్రికి తరలించారు. అధికారులు ఎంతో శ్రమించినప్పటికీ కొండచిలువ ప్రాణాలు దక్కలేదు.
Translate this News: